Thursday, March 26, 2009

ఆల్ ఇండియా పబ్లిక్ సెక్టార్ చెస్ టోర్నమెంట్ లో బిపిసిఎల్ విజయ పరంపర!

ఆల్ ఇండియా పబ్లిక్ సెక్టార్ చెస్ టోర్నమెంట్ లో బిపిసిఎల్ విజయ పరంపర!
ఇటీవల ముంబై లో జరిగిన అల్ ఇండియా పబ్లిక్ సెక్టార్ చెస్ టోర్నమెంట్ లో బిపిసిఎల్ విజయ పతకాన్ని ఎగర వేసింది.
భారత్ పెట్రోలియం లైఫ్ ఇన్సురన్సు కార్పొరేషన్ మీద గెలిచి అల్ ఇండియా పబ్లిక్ సెక్టార్ చెస్ తౌర్నమేంట్ ని కైవసం చేసుకొంది. ఎయిర్ -ఇండియా ఈ టోర్నమెంట్ ని ఎయిర్ -ఇండియా బిల్డింగ్ కాలిన లో నిర్వహించినది. భారత్ పెట్రోలియం మరియు ఎల్ ఐసి (8 పాయింట్స్ సంపాదించగా , ప్రోగ్రేస్సివే స్కోరు , పద్దతిలో భారత్ పెట్రోలియం (14.5) టైటిల్ ని కైవసం చేసుకొంది.

ఇండియన్ ఆయిల్ కి థర్డ్ ప్లేస్ ఏడు పాయింట్స్ ద్వార వచ్చాయి . ఈ టోర్నమెంట్ లో 11 గ్రాండ్ మాస్టర్స్ ఆడారు.

ఫైనల్ స్తన్దిన్గ్స్ : 1. భారత్ పెట్రోలియం 2. ఎల్ ఐ సి 3. ఇండియన్ ఆయిల్ 4. ఎయిర్ ఇండియా ‘A’ 5. ఒఎం జి సి 6. నేవిల్లె లిగ్నితే 7. ఎయిర్ ఇండియా ‘B’ 8. భారత్ సంచర్ నిగం లిమిటెడ్ 9. ఐర్పోర్ట్ అథారిటీ అఫ్ ఇండియా 10. మహానగర్ టెలిఫోన్ నిగం.

No comments: